News

ఐపీఎల్ తన వ్యాల్యూయేషన్‌ను భారీగా పెంచుకుంది. ఐపీఎల్ టీమ్స్ బ్రాండ్ వ్యాల్యూ కూడా భారీగా పెరిగింది. ఈ క్రమంలో రిచెస్ట్ క్రికెట్ బోర్డులు ఏవో ఇప్పుడు చూద్దాం ...
50 Rupee Coin: భారతదేశంలో 50 రూపాయల నాణెం ప్రవేశపెట్టే ప్రణాళిక లేదని కేంద్రం తెలిపింది. ఢిల్లీ హైకోర్టులో దివ్యాంగుల కోసం కరెన్సీ డిజైన్ మార్పులపై పిటిషన్ దాఖలైంది.
సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ పుట్టపర్తి సత్యసాయి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పేరెంట్స్ టీచర్స్ మీటింగ్‌లో ...
ఉప్పు వ్యాపారి ప్రతిష్ఠించిన ఈ ఆలయం, పూరీ జగన్నాథ ఆలయ నిర్మాణ శైలిని తలపించేలా ఉండటం విశేషం. ఇక్కడ కూడా పూరీ ఆలయంలో జరిగే విధానంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆలయ ప్రధాన అర్చకులు విశ్వనాథం దాస్ త ...
మంచి ఫామ్‌లో ఉన్న అల్లు అర్జున్.. రీసెంట్ గా పుష్ప- 2 సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్‌ను గజగజలాడించిన సంగతి తెలిసిందే. అదే జోష్ లో ఈసారి తమిళ యువ దర్శకుడు అట్లీతో చేతులు కలిపారు బన్నీ. ఈ ప్రాజెక్టును అధిక ...
ఇటీవల మండి జిల్లాలోని తునాగ్‌లో కురిసిన భారీ వర్షాలు, వరదల ప్రభావంతో రాష్ట్రంలో 85 మందికి పైగా మరణించారు, వీరిలో మండిలో 17 మంది ఉన్నారు; 35 మందికి పైగా ఇప్పటికీ కనిపించడం లేదు. అనేక మంది నిరాశ్రయులయ్య ...
వారణాసిని భారీ వరద ముంచెత్తింది. గంగానది ఉప్పొంగి ప్రవహించింది. దీంతో అక్కడున్న చిన్న చిన్న ఆలయాలన్నీ నీట మునిగాయి. భక్తులు భారీ వరద నీటితో తీవ్ర ఇబ్బందులు పడ్డారు ...
నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని గొల్లగూడెంలో తన గడ్డివాములో గింజలు తింటుందని, కర్రతో కొట్టి కోడి కాళ్లు విరగగొట్టిన రాకేష్ అనే వ్యక్తి. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన గంగమ్మ. పోలీసులు సర్దిచెప్పే ప ...
ఈ ఉదయం 9:04 గంటలకు ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 4.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఢిల్లీ, ఘజియాబాద్, గురుగ్రామ్ ...
Telangana and AP Weather Forecast Update: తెలుగు రాష్ట్రాల ప్రజలు భారీ వర్షాలు ఎప్పుడు కురుస్తాయి అని ఎదురుచూస్తున్నారు.
విశాఖపట్నంలోని సింహాచలం గిరి ప్రదక్షిణ, 32 కి.మీ. పవిత్ర యాత్రగా ఆషాఢ పౌర్ణమి సందర్భంగా దాదాపు 10 లక్షల భక్తులతో వైభవంగా ...
అమెరికాలో కనీవినీ ఎరుగని జల ప్రళయం టెక్సాస్‌ను వీడని వరదలు అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రంలో కొన్ని రోజులుగా భారీ వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. దీంతో గ్వాడలూప్‌ నది ఉప్పొంగడంతో, వరదలు జన జీవ ...