News

ఈ ఉదయం 9:04 గంటలకు ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 4.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఢిల్లీ, ఘజియాబాద్, గురుగ్రామ్ ...
Telangana and AP Weather Forecast Update: తెలుగు రాష్ట్రాల ప్రజలు భారీ వర్షాలు ఎప్పుడు కురుస్తాయి అని ఎదురుచూస్తున్నారు.
ఆసియా కప్ 2025కి అఫిషియల్‌ హోస్ట్‌ ఇండియానే. అయితే ఇప్పటికీ పార్టిసిపేషన్‌పై క్లారిటీ ఇవ్వలేదు. భారత ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి బీసీసీఐ నడుచుకోవాలి.
మంచి ఫామ్‌లో ఉన్న అల్లు అర్జున్.. రీసెంట్ గా పుష్ప- 2 సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్‌ను గజగజలాడించిన సంగతి తెలిసిందే. అదే జోష్ లో ఈసారి తమిళ యువ దర్శకుడు అట్లీతో చేతులు కలిపారు బన్నీ. ఈ ప్రాజెక్టును అధిక ...
శ్రీశైల మహాక్షేత్రంలో ఆషాఢమాసం మూలా నక్షత్రం సందర్భంగా అంకాళమ్మ అమ్మవారికి బోనం సమర్పణ కార్యక్రమం వైభవంగా జరిగింది. భక్తులు, ...
Sigachi Factory Accident: సంగారెడ్డి జిల్లాలోని సిగాచీ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో 44 మంది మృతి చెందగా, 8 మంది కార్మికుల ఆచూకీ ...
వారణాసిని భారీ వరద ముంచెత్తింది. గంగానది ఉప్పొంగి ప్రవహించింది. దీంతో అక్కడున్న చిన్న చిన్న ఆలయాలన్నీ నీట మునిగాయి. భక్తులు భారీ వరద నీటితో తీవ్ర ఇబ్బందులు పడ్డారు ...
నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని గొల్లగూడెంలో తన గడ్డివాములో గింజలు తింటుందని, కర్రతో కొట్టి కోడి కాళ్లు విరగగొట్టిన రాకేష్ అనే వ్యక్తి. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన గంగమ్మ. పోలీసులు సర్దిచెప్పే ప ...
ఇటీవల మండి జిల్లాలోని తునాగ్‌లో కురిసిన భారీ వర్షాలు, వరదల ప్రభావంతో రాష్ట్రంలో 85 మందికి పైగా మరణించారు, వీరిలో మండిలో 17 మంది ఉన్నారు; 35 మందికి పైగా ఇప్పటికీ కనిపించడం లేదు. అనేక మంది నిరాశ్రయులయ్య ...
కాళేశ్వరంతో పాటు కృష్ణా నది జలాలపై ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ప్రజాభవన్‌లో మాట్లాడారు.. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి.. కేసీఆర్‌, ...
కాళేశ్వరంతో పాటు కృష్ణా నది జలాలపై ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ప్రజాభవన్‌లో మాట్లాడారు.. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి.. కేసీఆర్‌ ...
విశాఖపట్నంలోని సింహాచలం గిరి ప్రదక్షిణ, 32 కి.మీ. పవిత్ర యాత్రగా ఆషాఢ పౌర్ణమి సందర్భంగా దాదాపు 10 లక్షల భక్తులతో వైభవంగా ...